News

పార్టీ నిర్ణయమేదైనా కట్టుబడి ఉంటా కొప్పుల


బంగారు తెలంగాణకోసం తన వంతు కృషి చేస్తానని 
ప్రభుత్వ చీఫ్ విప్ గా నియమించబశిన కొప్పుల ఈశ్వర్ ఈ ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, . పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. కేసీఆర్ ఏ పదవి కట్టబెట్టినా పని చేస్తానని తెలిపారు. ఆయన ఆదేశాలను తు.చ తప్పకుండా పాటిస్తానని స్పష్టం చేశారు. తన భవిష్యత్తుపై సీఎం సముచితమైన ఆలోన చచేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. సాయంత్రంలోగా విషయంపై స్పష్టత వస్తుందన్నారు.